ఎన్టీఆర్ భరోసా: కదిరిలో ఇంటింటికీ పింఛన్లు
కదిరి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. కదిరి మున్సిపాలిటీలోని 29, 30 వార్డుల్లో కదిరి ఎంఎల్ఏ గౌ శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు లబ్ధిదారుల ఇంటికే నేరుగా వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు గౌ. శ్రీ కందికుంట వెంకటప్రసాద్, కదిరి పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, టీడీపీ నాయకులు మేకల రమణ, మున్సిపల్ కమిషనర్, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More About NTR Bharosa